క్రిస్ గేల్, ధవన్ దూరం

క్రిస్ గేల్, ధవన్ దూరం


ఫ్లోరిడా: అమెరికాలో టీమిండియాతో జరుగుతున్న తొలి టీ-20లో వెస్టిండీస్ బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్లు జాన్సన్ చార్లెస్, ఎవిన్ లెవిస్ బ్యాటింగ్కు దిగారు. కాగా వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్, టీమిండియా ఓపెనర్ శిఖర్ ధవన్ ఈ మ్యాచ్లో ఆడటం లేదు. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ ధోనీ బౌలింగ్ ఎంచుకున్నాడు.



జట్లు:



భారత్: రోహిత్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రహానె, ధోనీ, స్టువర్ట్ బిన్నీ, అశ్విన్, జడేజా, షమీ, బుమ్రా, భువనేశ్వర్

వెస్టిండీస్: చార్లెస్, లెవిస్, ఫ్లెచర్, శామ్యూల్స్, సిమన్స్, పొలార్డ్, రసెల్, డ్వెన్ బ్రావో, బ్రాత్వైట్, నరైన్, బద్రి

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top