8 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన విండీస్


పెర్త్: ప్రపంచకప్ లో భాగంగా గ్రూప్-బీలో భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన విండీస్ 8 పరుగులకే తొలి వికెట్ నష్టపోయింది. ఓపెనర్ డ్వేన్ స్మిత్(6) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. మహ్మద్ షమీ బౌలింగ్ లో వికెట్ కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. విండీస్ 5 ఓవర్లలో 8/1 స్కోరు ఆట కొనసాగిస్తోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top