బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్


పెర్త్: ప్రపంచకప్ లో భాగంగా గ్రూప్-బీలో జరుగుతున్న మ్యాచ్ లో భారత్, వెస్టిండీస్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో గెలిచి క్వార్టర్ ఫైనల్లో స్థానం ఖరారు చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. నాకౌట్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్ లో విండీస్ గెలిచి తీరాలి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top