30 ఓవర్లలో విండీస్ 105/7


పెర్త్: ప్రపంచకప్ గ్రూప్-బీలో భాగంగా భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో వెస్టిండీస్ పరుగుల వేటలో చతికిలపడింది. 30 ఓవరల్లో 7 వికెట్లు కోల్పోయి .. పరుగులు చేసింది.  హోల్డర్, సామీ క్రీజులో ఉన్నారు. విండీస్ జట్టులో గేల్, కార్టర్, సామీ మినహా ఇతర ఆటగాళ్లు సింగిల్ డిజిట్కే పరిమితయ్యారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top