నర్సింగ్పై నిర్ణయం రేపు


న్యూఢిల్లీ: నిర్దోషిగా తేలితే రియో ఒలింపిక్స్‌కు వెళ్లాలని ఆశపడుతున్న రెజ్లర్ నర్సింగ్ యాదవ్ కోరిక తీరేలా కనిపించడం లేదు! అతని భవిష్యత్తు తేల్చాల్సిన జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) తీర్పును మరోసారి వాయిదా వేసింది. నర్సింగ్‌పై తుది నిర్ణయాన్ని సోమవారం సాయంత్రం 4 గంటలకు వెల్లడిస్తామని ‘నాడా’ డీజీ నవీన్ అగర్వాల్ ప్రకటించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top