20 ఓవర్లలో యూఏఈ 70/3


నెపియర్: ప్రపంచకప్ లో భాగంగా పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో 340 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యూఏఈ 20 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 70 పరుగులు చేసింది. షయమాన్ అన్వర్ 21, ఖుర్రంఖాన్ 27 పరుగులతో ఆడుతున్నారు. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 89/1 స్కోరు చేసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top