లక్ష్యం దిశగా లంక


వెల్లింగ్టన్: శ్రీలంక లక్ష్యం దిశగా సాగుతోంది. ఓపెనర్లు తిరుమన్నె (43), దిల్షాన్ (34) జట్టకు శుభారంభం అందించారు. 310 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన లంక 15 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 84 పరుగులు చేసింది. ప్రపంచ కప్ గ్రూప్-ఎలో భాగంగా ఆదివారం జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 309 పరుగులు చేసింది.



 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top