డచ్ ఓపెన్‌కు శ్రీకృష్ణప్రియ

డచ్ ఓపెన్‌కు శ్రీకృష్ణప్రియ


హైదరాబాద్: జాతీయ స్థాయిలో విశేషంగా రాణిస్తున్న కె.శ్రీకృష్ణప్రియ (తెలంగాణ)... జర్మన్, డచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ లకు  ఎంపిక చేసిన భారత అండర్-19 జట్టులో చోటు దక్కించుకుంది.



ఈ టోర్నీ ఈనెల 25 నుంచి జరగనుంది. పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్న శ్రీకృష్ణప్రియ అండర్-19 స్థాయిలో మూడో ర్యాంక్‌లో, మహిళ విభాగంలో 15వ ర్యాంక్‌లో కొనసాగుతోంది.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top