శ్రేయాస్ హాఫ్ సెంచరీ
విశాఖపట్నం: ఢిల్లీ డేర్డెవిల్స్ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీ చేశాడు. శ్రేయాస్ 34 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. కాగా జట్టు స్కోరు 93 పరుగుల వద్ద శ్రేయాస్ (60).. ప్రవీణ్ కుమార్ బౌలింగ్లో అవుటయ్యాడు.
ఐపీఎల్-8లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్తో విశాఖ వైఎస్ఆర్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో ఢిల్లీ 12 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. డుమినీ, యువరాజ్ బ్యాటింగ్ చేస్తున్నారు.