మిక్స్డ్ డబుల్స్లో సానియా జోడి శుభారంభం

మిక్స్డ్ డబుల్స్లో సానియా జోడి శుభారంభం


సిడ్నీ:ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ లో సానియా మీర్జా(భారత్)-ఇవాన్ డొడిగ్(క్రొయేషియా) జోడి శుభారంభం చేసింది. శనివారం జరిగిన తొలి రౌండ్లో సానియా-డోడిగ్ ద్వయం 7-5, 6-4 తేడాతో స్లెజిమండ్-పెవిక్ జోడిపై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. ఏకపక్షంగా సాగిన పోరులో సానియా జోడి ఆకట్టుకుంది.  తొలి సెట్ ను కష్టపడి గెలిచిన సానియా  జంట.. రెండో సెట్ను సునాయాసంగా కైవసం చేసుకుంది.



 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top