టి-20 క్రికెట్ ఆడనున్న సచిన్, వార్న్

టి-20 క్రికెట్ ఆడనున్న సచిన్, వార్న్


వాషింగ్టన్: అమెరికాలో క్రికెట్కు ప్రాచుర్యం కల్పించడం కోసం దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, షేన్ వార్న్ తదితరులు టి-20 మ్యాచ్లు ఆడనున్నారు. నవంబర్లో ఈ మ్యాచ్లు జరగనున్నాయి.



 నవంబర్ 7న న్యూయార్క్లో, 11న హోస్టన్లో, 14న లాస్ ఏంజిలెస్లో బేస్బాల్ స్టేడియాల్లో ఈ మ్యాచ్లు నిర్వహిస్తారు. సచిన్, వార్న్, వసీం అక్రమ్, బ్రియన్ లారా, కలిస్, మైకేల్ వాన్, మహేల జయవర్ధనే సహా దాదాపు 25 మంది దిగ్గజ ఆటగాళ్లు పాల్గొంటారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top