రోహిత్కు రూ.12 లక్షల జరిమానా
స్లో ఓవర్ రేట్ కారణంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు రూ.12 లక్షలు జరిమానా విధించారు. బెంగళూరుతో ఆదివారం జరిగిన మ్యాచ్ సందర్భంగా నిర్ణీత సమయంలో ముంబై 20 ఓవర్లు వేయలేకపోయింది.
స్లో ఓవర్ రేట్ కారణంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు రూ.12 లక్షలు జరిమానా విధించారు. బెంగళూరుతో ఆదివారం జరిగిన మ్యాచ్ సందర్భంగా నిర్ణీత సమయంలో ముంబై 20 ఓవర్లు వేయలేకపోయింది.