రాయుడు, భజ్జీ అవుట్


ముంబై: ఐపీఎల్-8లో భాగంగా సన్ రైజర్స్  హైదరాబాద్తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ వెంటవెంటనే మరో రెండు వికెట్లు కోల్పోయింది. 126 పరుగుల వద్ద అంబటి రాయుడు (7) అవుటవగా, 2 పరుగుల తేడాతో హర్భజన్ డకౌటయ్యాడు.



ముంబై వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో ముంబై 18 ఓవర్లలో 6  వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. పొలార్డ్, సుచిత్ బ్యాటింగ్ చేస్తున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top