డబుల్ హ్యాట్రిక్పై రాయల్స్ గురి

డబుల్ హ్యాట్రిక్పై రాయల్స్ గురి


అహ్మదాబాద్: ఐపీఎల్-8లో జైత్రయాత్ర కొనసాగిస్తున్న రాజస్థాన్ రాయల్స్ డబుల్ హ్యాట్రిక్పై గురిపెట్టింది. మంగళవారం రాత్రి 8 గంటల నుంచి జరిగే మ్యాచ్లో రాజస్థాన్.. కింగ్స్ లెవెన్ పంజాబ్తో తలపడనుంది.



ఈ టోర్నీలో ఓటమెరుగని ఏకైక జట్టు రాజస్థానే. రాజస్థాన్ ఆడిన ఐదు మ్యాచ్ల్లోనూ విజయం సాధించింది. పంజాబ్పైనా ఇదే జోరు కొనసాగించాలని వాట్సన్ సేన ఉత్సాహంతో ఉంది. పంజాబ్ విషయానికొస్తే నాలుగు మ్యాచ్లాడగా, ఓ మ్యాచ్లో మాత్రమే నెగ్గింది. మిగిలిని మూడింటిలో జార్జి బెయిలీ గ్యాంగ్ ఓటమిపాలైంది.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top