ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్
మొహాలీ: ఐపీఎల్-8లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో కింగ్స్ లెవెన్ పంజాబ్ కెప్టెన్ జార్జి బెయిలీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సోమవారం రాత్రి 8 గంటల నుంచి ఈ మ్యాచ్ జరగనుంది.
ఈ టోర్నీలో హైదరాబాద్, పంజాబ్ చెరో ఆరు మ్యాచ్లు ఆడి రెండేసి విజయాలు మాత్రమే సాధించాయి. ఇరు జట్లు నాలుగేసి మ్యాచ్ల్లో ఓటమి చవిచూశాయి.