ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్

ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్


మొహాలీ: ఐపీఎల్-8లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో కింగ్స్ లెవెన్ పంజాబ్ కెప్టెన్ జార్జి బెయిలీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.  సోమవారం రాత్రి 8 గంటల నుంచి ఈ మ్యాచ్ జరగనుంది.



ఈ టోర్నీలో హైదరాబాద్, పంజాబ్ చెరో ఆరు మ్యాచ్లు ఆడి రెండేసి విజయాలు మాత్రమే సాధించాయి. ఇరు జట్లు నాలుగేసి మ్యాచ్ల్లో ఓటమి చవిచూశాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top