ఐదో వికెట్ కోల్పోయిన పంజాబ్.. స్కోరు 79/5


మొహాలీ: ఐపీఎల్-8లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 151 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కింగ్స్ లెవెన్ పంజాబ్ ఐదో వికెట్ కోల్పోయింది. 72 పరుగుల వద్ద డేవిడ్ మిల్లర్ (15).. కరణ్ శర్మ బౌలింగ్లో అవుటయ్యాడు. పంజాబ్ 14 ఓవర్లలో 5  వికెట్ల నష్టానికి 79  పరుగులు చేసింది. వృద్దిమాన్ సాహా, అక్షర్ పటేల్ బ్యాటింగ్ చేస్తున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top