3 పరుగుల తేడాతో 2 వికెట్లు


మొహాలీ: ఐపీఎల్-8లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 151 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కింగ్స్ లెవెన్ పంజాబ్కు ఆరంభంలో ఎదురుదెబ్బ తగిలింది. పంజాబ్ 3 పరుగుల తేడాతో 2 వికెట్లు కోల్పోయింది. 10 పరుగుల వద్ద ఓపెనర్ మనన్ వోహ్రా (5).. బౌల్ట్ బౌలింగ్లో అవుటయ్యాడు. ఆ వెంటనే షాన్ మార్ష్ (1).. భువనేశ్వర్ ఓవర్లో బౌల్డయ్యాడు. పంజాబ్ 5 ఓవర్లలో 2 వికెట్లకు 21 పరుగులు చేసింది. మురళీ విజయ్, బెయిలీ బ్యాటింగ్ చేస్తున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top