పంజాబ్ ఛేజింగ్
మొహాలీ: ఐపీఎల్-8లో భాగంగా సోమవారం రాత్రి జరుగుతున్న మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 151 పరుగుల లక్ష్యంతో కింగ్స్ లెవెన్ పంజాబ్ బరిలో నిలిచింది. పంజాబ్ ఓపెనర్లు మనన్ వోహ్రా, మురళీ విజయ్ బ్యాటింగ్కు దిగారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 150 పరుగులు చేసింది.