పంజాబ్, రాజస్థాన్ హోరాహోరీ
అహ్మదాబాద్: కింగ్స్ లెవెన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ హోరాహోరీగా పోరాడుతున్నాయి. 192 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కింగ్స్ లెవెన్ పంజాబ్ 18 ఓవర్లలో 6 వికెట్లకు 167 పరుగులు చేసింది. జాన్సన్, అక్షర్ పటేల్ బ్యాటింగ్ చేస్తున్నారు.