పంజాబ్, రాజస్థాన్ హోరాహోరీ


అహ్మదాబాద్: కింగ్స్ లెవెన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ హోరాహోరీగా పోరాడుతున్నాయి. 192 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కింగ్స్ లెవెన్ పంజాబ్ 18 ఓవర్లలో 6 వికెట్లకు 167  పరుగులు చేసింది. జాన్సన్, అక్షర్ పటేల్ బ్యాటింగ్ చేస్తున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top