17.1 ఓవర్లలో పంజాబ్ 116/6


మొహాలీ: ఐపీఎల్-8లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 151 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కింగ్స్ లెవెన్ పంజాబ్ పోరాడుతోంది. పంజాబ్ 17.1 ఓవర్లలో 6  వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. వృద్దిమాన్ సాహా (38), రుషి ధావన్ బ్యాటింగ్ చేస్తున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top