పేస్ జోడీ ముందంజ


పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్లో భారత వెటరన్ లియాండర్ పేస్ జోడీ ముందంజ వేసింది. పురుషుల డబుల్స్లో పేస్ జంట మూడో రౌండ్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన రెండో రౌండ్లో పేస్-డానియల్ నెస్టర్ (కెనడా) 7-6 (7-3) 6-2 స్కోరుతో ఆండ్రీ బెగిమన్ (జర్మనీ)-జులియన్ నొలె (ఆస్ట్రియా)పై విజయం సాధించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top