100 పరుగుల స్కోరు చేసిన కివీస్


మెల్ బోర్న్: వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆదివారమిక్కడ ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 26.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. ఇలియట్(44) అర్ధ సెంచరీ దిశగా సాగుతున్నాడు. రాస్ టేలర్ 21 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. విలియమ్సన్ 12, గప్టిల్ 15 పరుగులుచేసి అవుటయ్యారు. మెక్ కల్లమ్ డకౌటయ్యాడు. ఆసీస్ బౌలర్లలో జాన్సన్, మ్యాక్స్ వెల్, స్టార్క్ తలో వికెట్ పడగొట్టారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top