ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై
ముంబై:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా గురువారం ఇక్కడ వాంఖేడి స్టేడియంలో కోల్కతాతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన రోహిత్ శర్మ తొలుత గంభీర్ సేనను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు.
ఈ టోర్నీలో కోల్ కతా ఐదు మ్యాచ్లు ఆడి నాలుగు మ్యాచ్ల్లో విజయం సాధించగా, ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమి పాలైంది. మరోవైపు ముంబై ఇండియన్స్ ఏడు మ్యాచ్లు ఆడి మూడింట మాత్రమే గెలిచింది.
సంబంధిత వార్తలు