10 ఓవర్లలో ముంబై స్కోరు 83/1
బెంగళూరు: ఐపీఎల్-8లో భాగంగా ఆదివారం రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగుళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ టీమ్ 10 ఓవర్లలో వికెట్ నష్టపోయి 83 పరుగులు చేసింది. సిమన్స్ 35, ఉన్ముక్త్ చాంద్26 పరుగులతో ఆడుతున్నారు. ఓపెనర్ పార్థీవ్ పటేల్ 12 పరుగులు చేసి అవుటయ్యాడు.