5 ఓవర్లలో ముంబై స్కోరు 45/0

5 ఓవర్లలో ముంబై స్కోరు 45/0


బెంగళూరు: ఐపీఎల్-8లో భాగంగా ఆదివారం రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగుళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ టీమ్ తొలి 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది. సిమన్స్(26), పార్థీవ్ పటేల్(12) క్రీజ్ లో ఉన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top