బ్యాటింగ్కు దిగిన ముంబై


ముంబై: ఐపీఎల్-8లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్కు దిగింది. ముంబై ఓపెనర్లు సిమన్స్, పార్థివ్ పటేల్ బ్యాటింగ్కు దిగారు. ముంబై 3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. ముంబై వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top