లంచ్ విరామానికి శ్రీలంక 134/5


కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో విజయాన్ని భారత్ 5 వికెట్ల దూరంలో నిలిచింది. మరో 5 వికెట్లు తీస్తే విజయం కోహ్లి సేన సొంతమవుతుంది. చివరి రోజు భోజన విరామానికి శ్రీలంక 5 వికెట్లు నష్టపోయి 134 పరుగులు చేసింది. లంక విజయం సాధించాలంటే ఇంకా 252 పరుగులు చేయాల్సివుంటుంది.



కెప్టెన్ మాథ్యూస్ అర్ధ సెంచరీతో ఒంటరి పోరాటం చేస్తున్నాడు. మాథ్యూస్ 59, పెరీరా 12 పరుగులతో ఆడుతున్నారు. ఈ మ్యాచ్ డ్రా అయితే సిరీస్ 1-1తో సమం అవుతుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top