సిమన్స్ అర్ధసెంచరీ

సిమన్స్ అర్ధసెంచరీ


బెంగళూరు: ఐపీఎల్-8లో భాగంగా ఆదివారం రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగుళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ అర్ధ సెంచరీ సాధించాడు. 36 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఐపీఎల్ అతడికిది 4వ అర్ధసెంచరీ. 59 పరుగులు చేసి అతడు అవుటయ్యాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top