లాన్ బౌల్స్‌లో చేజారిన కాంస్యం

లాన్ బౌల్స్‌లో చేజారిన కాంస్యం


కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో లాన్‌బౌల్స్‌లో తొలిసారి పతకం సాధించే సువర్ణావకాశం కొద్దిలో భారత్ చేజారింది. ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన నలుగురు సభ్యుల పురుషుల కాంస్య పతక పోరులో భారత్ 14-15తో ఓటమిపాలైంది.

 

 కమల్‌కుమార్ శర్మ, చందన్‌కుమార్‌సింగ్, సమిత్ మల్హోత్రా, దినేశ్‌కుమార్‌లతో కూడిన భారతజట్టు ఎనిమిదో ఎండ్ ముగిసేటప్పటికి 11-5తో తిరుగులేని ఆధిక్యం కనబరిచింది. అయితే చివరి ఎండ్‌లో ఒత్తిడికి లోనై మ్యాచ్‌ను, కాంస్య పతకాన్ని చేజార్చుకుంది.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top