సెమీస్‌లో కృష్ణప్రియ

సెమీస్‌లో కృష్ణప్రియ


సెమీస్‌లో కృష్ణప్రియ

కాకినాడ: ఆలిం డియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో తెలంగాణకు చెందిన కె. శ్రీకృష్ణప్రియ సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో కృష్ణప్రియ 21-7, 21-15తో ముద్ర ధనంజే (మహారాష్ట్ర)పై విజయం సాధించింది.  

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top