చాంపియన్స్ ట్రోఫీకి హాకీ జట్టు ఎంపిక


న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరిగే చాంపియన్స్ ట్రోఫీకి భారత పురుషుల జట్టును ఎంపిక చేశారు. సర్దార్ సింగ్ సారథ్యంలో 18 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను హాకీ ఇండియా సోమవారం ప్రకటించింది. ఈ టోర్నమెంట్ వచ్చే నెల 6 నుంచి 14 వరకు భువనేశ్వర్లో జరగనుంది.



జట్టు వివరాలు:



గోల్ కీపర్లు: శ్రీజేష్ (వైస్ కెప్టెన్), హర్జ్యోత్ సింగ్

డిఫెండర్లు: రూపేందర్ సింగ్, రఘునాథ్, బీరేంద్ర లక్రా, కొతజిత్ సింగ్, గుర్బాజ్ సింగ్, గర్జీందర్ సింగ్

మిడ్ ఫీల్డర్లు : మన్ప్రీత్ సింగ్, సర్దార్ సింగ్ (కెప్టెన్), ధరంవీర్ సింగ్, డానిష్ ముజ్తబా, ఎస్ కే ఊతప్ప

ఫార్వర్డ్లు: రమణ్దీప్ సింగ్, ఎస్వీ సునీల్, ఆకాశ్దీప్, నిక్కిన్ తిమ్మయ్య , లలిత్ ఉపాధ్యాయ

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top