ఫెడ్ కప్లో ఫిలిప్పీన్స్‌పై భారత్ విజయం

ఇతర క్రీడాకారిణులతో ఫిలిప్పీన్స్‌ జట్టుపై విజయం సాధించిన సానియా మీర్జా


హైదరాబాద్: ఫెడరేషన్ కప్ టెన్నిస్ (ఆసియా/ఓషియానియా)లో ఫిలిప్పీన్స్‌ జట్టుపై భారత జట్టు విజయం సాధించింది.  కీలక డబుల్స్లో హైదరాబాదీ, వరల్డ్ నంబర్‌వన్ సానియా మీర్జా  తన సత్తా చూపింది. ఫైనల్స్లో 2-1 తేడాతో ఫిలిఫైన్స్పై ఇండియా జయభేరి మోగించింది.




సింగిల్స్లో రెండు టీములకు చెరొక పాయింట్ వచ్చింది. డబుల్స్లో సానియా తన ప్రతిభను చూపి విజయం సాధించింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top