రోహిత్ మెరుపు హాఫ్ సెంచరీ.. ఔట్

రోహిత్ మెరుపు హాఫ్ సెంచరీ.. ఔట్


వెస్టిండీస్ నిర్దేశించిన 246 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన భారత్ అంచనాల మేరకు రాణిస్తోంది. భారత ఓపెనర్ రోహిత్ శర్మ 22 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే భారత్ 11.5 ఓవర్లలో 137 పరుగుల వద్ద పోలార్డ్ బౌలింగ్ లో మూడో వికెట్ రూపంలో రోహిత్ నిష్క్రమించాడు. రోహిత్ శర్మ (28 బంతుల్లో 62, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మరో ఓపెనర్ రహానే (7), వన్ డౌన్ బ్యాట్స్ మన్ కోహ్లీ(16) నిరాశపరిచారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top