ఫైనల్లో జ్యోతి సురేఖ జంట


సాక్షి, హైదరాబాద్: కొరియాలో జరుగుతున్న ఈ పోటీల మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో జ్యోతి సురేఖ-కన్వల్‌ప్రీత్ సింగ్ ద్వయం ఫైనల్లోకి ప్రవేశించిందిప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడల ఆర్చరీ విభాగంలో తెలుగు అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ రాణించింది.. సెమీఫైనల్లో సురేఖ-కన్వల్ జోడి 154-153తో బెల్జియంపై విజయం సాధించింది. మంగళవారం జరిగే ఫైనల్లో భారత్, కొరియాతో తలపడుతుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top