15 ఓవర్లలో హైదరాబాద్ 104/3


మొహాలీ: ఐపీఎల్-8లో భాగంగా కింగ్స్ లెవెన్ పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ స్కోరు 100 దాటింది.  హైదరాబాద్ 15 ఓవర్లలో 3 వికెట్లకు 104 పరుగులు చేసింది. నమన్ ఓజా, హెన్రిక్స్ బ్యాటింగ్ చేస్తున్నారు.





కెప్టెన్ డేవిడ్ వార్నర్ (58) హాఫ్ సెంచరీతో రాణించాడు. వార్నర్ 35 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్తో హాఫ్ సెంచరీ చేశాడు. కాగా వార్నర్.. అక్షర్ పటేల్ బౌలింగ్లో అవుటయ్యాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top