గంభీర్ అవుట్


చెన్నై: లక్ష్యసాధనలో కోల్కతా తొలి వికెట్ కోల్పోయింది. 1 పరుగు వద్దే కోల్కతా కెప్టెన్ గంభీర్ (0).. ఈశ్వర్ పాండే బౌలింగ్లో అవుటయ్యాడు.



ఐపీఎల్-8లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 135 పరుగులు లక్ష్యంతో బరిలో దిగిన కోల్కతా 4 ఓవర్లలో వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది. రాబిన్ ఊతప్ప, మనీష్ పాండే బ్యాటింగ్ చేస్తున్నారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 134 పరుగులు చేసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top