ఇంగ్లండ్‌ 514/8 డిక్లేర్డ్‌

ఇంగ్లండ్‌ 514/8 డిక్లేర్డ్‌


బర్మింగ్‌హామ్‌: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు (డే అండ్‌ నైట్‌)లో ఇంగ్లండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌ను 8 వికెట్ల నష్టానికి 514 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. అలిస్టర్‌ కుక్‌ (407 బంతుల్లో 243; 33 ఫోర్లు) కెరీర్‌లో నాలుగో డబుల్‌ సెంచరీ సాధించడం విశేషం.



కెప్టెన్‌ జో రూట్‌ (136) కూడా సెంచరీ చేయగా, మలాన్‌ (65) రాణించాడు. కుక్‌ అవుట్‌ కాగానే ఆ జట్టు ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. విండీస్‌ బౌలర్లలో ఛేజ్‌కు 4 వికెట్లు దక్కాయి.  

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top