ధోనీ అవుట్
చెన్నై: ఐపీఎల్-8లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 81 పరుగుల వద్ద చెన్నై కెప్టెన్ ధోనీ (3).. రసెల్ బౌలింగ్లో అవుటయ్యాడు. చెన్నై 12 ఓవర్లలో4 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. డుప్లెసిస్, డ్వెన్ బ్రావో బ్యాటింగ్ చేస్తున్నారు. స్మిత్ 25, బ్రెండన్ మెకల్లమ్ 19, రైనా 17 పరుగులు చేశారు.