ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ
ముంబై: ఐపీఎల్-8లో భాగంగా మంగళవారం ఇక్కడ వాంఖడే స్టేడియంలో జరుగుతున్న 39వ మ్యాచ్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు, ముంబై ఇండియన్స్ తలపడతున్నాయి. తొలుత టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా మయాంక్ అగర్వాల్, శ్రేయాస్ ఇయర్ లు బరిలోకి దిగారు. కానీ ఆదిలోనే తడబడిన ఢిల్లీ ఖాతా తెరవకుండానే మయాంక్ అగర్వాల్ తొలి వికెట్ కోల్పోయింది.