రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ


ఢిల్లీ: ఐపీఎల్-8లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ డేర్ డెవిల్స్ 36 పరుగుల వద్ద వికెట్ నష్టపోయింది. కెప్టెన్ డుమిని(13) అవుటయ్యాడు. యువరాజ్ సింగ్ బ్యాటింగ్ కు దిగాడు. ఢిల్లీ 6 ఓవర్లలో 38/2 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. అగర్వాల్ 17, యువరాజ్ 2 పరుగులతో ఆడుతున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top