5 ఓవర్లలో ఢిల్లీ స్కోరు 34/1


ఢిల్లీ: ఐపీఎల్-8లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ డేర్ డెవిల్స్ మొదటి 5 ఓవర్లలో వికెట్ నష్టానికి 34 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్(16), డుమిని(13) క్రీజ్ లో ఉన్నారు.  ఓపెనర్ శ్రేయస్ అయ్యర్ డకౌటయ్యాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top