5 ఓవర్లలో ఢిల్లీ స్కోరు 34/1
ఢిల్లీ: ఐపీఎల్-8లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ డేర్ డెవిల్స్ మొదటి 5 ఓవర్లలో వికెట్ నష్టానికి 34 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్(16), డుమిని(13) క్రీజ్ లో ఉన్నారు. ఓపెనర్ శ్రేయస్ అయ్యర్ డకౌటయ్యాడు.