భారత్-శ్రీలంక వన్డే సిరీస్ షెడ్యూలు

భారత్-శ్రీలంక వన్డే సిరీస్ షెడ్యూలు - Sakshi


న్యూఢిల్లీ : భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగే వన్డే సిరీస్ షెడ్యూలు శనివారం విడుదలయ్యింది. వచ్చే నెలల 2వ తేదీ నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్కు మహేంద్ర సింగ్ ధోనీకి విశ్రాంతి ఇచ్చిన బీసీసీఐ.. కోహ్లీని కెప్టెన్గా నియమించిన విషయం తెలిసిందే.   దీంతో పాటు వన్డేల వేదికలను కూడా ఖరారు చేసింది. కటక్, అహ్మదాబాద్, హైదరాబాద్, కోల్కతా, రాంచీలలో ఈ వన్డేలు జరుగనున్నాయి.



షెడ్యూలు వివరాలు :

నవంబర్ 2న మొదటి వన్డే- కటక్

నవంబర్ 5న రెండో వన్డే - అహ్మదాబాద్

నవంబర్ 9న మూడో వన్డే - హైదరాబాద్

నవంబర్ 13న నాల్గో వన్డే - కోల్కతా

నవంబర్ 16న ఐదో వన్డే - రాంచీ

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top