నిలకడగా ఆడుతున్న బంగ్లాదేశ్


నెల్సన్: స్కాట్లాండ్ నిర్దేశించిన 319 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఆచితూచి ఆడుతోంది. తొలి 20 ఓవర్లలో వికెట్ నష్టపోయి 123 పరుగులు చేసింది. తమీమ్ ఇక్బాల్, మహ్మదుల్లా అర్థసెంచరీలతో రాణించారు.వీరిద్దరూ రెండో వికెట్ కు 104 బంతుల్లో 104 పరుగులు జోడించారు.



ఇక్బాల్ 6, మహ్మదుల్లా 53 పరుగులతో ఆడుతున్నారు. ఓపెనర్ సౌమ్య సర్కార్ 2 పరుగులు చేసి అవుటయ్యాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 318 పరుగులు సాధించింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top