ఆసీస్ టూర్‌కు భారత హాకీ జట్టు ప్రకటన


న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో నవంబర్ 4 నుంచి 9 వరకు పర్యటించే భారత హాకీ జట్టును సెలక్టర్లు ప్రకటించారు. ఎఫ్‌ఐహెచ్ చాంపియన్స్ ట్రోఫీ సన్నాహకాల్లో భాగంగా ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్‌లు ఆడనున్న భారత్‌కు సర్దార్ సింగ్ నేతృత్వం వహిస్తాడు.



 గోల్‌కీపర్లు: శ్రీజేష్, హర్జోత్ సింగ్; డిఫెండర్లు: గుర్బాజ్ సింగ్, రూపిందర్ పాల్ సింగ్, రఘునాథ్, బీరేంద్ర లక్డా, కొతాజిత్ సింగ్, కదంగ్‌బామ్, గుర్జిందర్ సింగ్, హర్బీర్ సింగ్ సంధు; మిడ్ ఫీల్డర్లు: మన్‌ప్రీత్ సింగ్, ఎస్‌కే ఉతప్ప, సర్దార్ సింగ్ (కెప్టెన్), ధరమ్‌వీర్ సింగ్, డానిష్ ముజ్తబా, సత్బీర్ సింగ్; ఫార్వర్డ్స్: నికిన్ తిమ్మయ్య, ఎస్‌వీ సునీల్, మన్‌దీప్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్, రమణ్‌దీప్, లలిత్.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top