‘టాప్’లో మరో 39 మంది
న్యూఢిల్లీ : ఒలింపిక్స్లో పతకాలు సాధించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘టాప్’ పథకంలో అథ్లెట్ల జాబితా మరింత పెరిగింది. ఇప్పటికే 45 మందిని ‘టాప్’లో చేర్చిన క్రీడా శాఖ తాజాగా మరో 39 మంది ఆటగాళ్లకు చోటు కల్పించింది.
న్యూఢిల్లీ : ఒలింపిక్స్లో పతకాలు సాధించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘టాప్’ పథకంలో అథ్లెట్ల జాబితా మరింత పెరిగింది. ఇప్పటికే 45 మందిని ‘టాప్’లో చేర్చిన క్రీడా శాఖ తాజాగా మరో 39 మంది ఆటగాళ్లకు చోటు కల్పించింది.