12 ఏళ్ల తర్వాత...

12 ఏళ్ల తర్వాత...


పురుషుల హాకీ ఫైనల్లో భారత్

 

 ఇంచియూన్: ఆసియూ క్రీడల హాకీలో భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. సియోన్‌హక్ స్టేడియుంలో వుంగళవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 1-0తో ఆతిథ్య దక్షిణ కొరియూపై విజయుం సాధించింది. తొలి రెండు క్వార్టర్లలో వుూడుసార్లు గోల్స్ చేసే అవకాశాలను చేజార్చుకున్న భారత్.. 44వ నిమిషంలో అక్షదీప్ ఫీల్డ్ గోల్‌తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఇరు జట్లు గోల్స్ చేయులేకపోయూరుు. ఈ విజయుంతో భారత్ 12 ఏళ్ల తర్వాత ఆసియూ క్రీడల్లో ఫైనల్లోకి ప్రవేశించింది. చివరిసారిగా భారత్ 2002 బుసాన్ ఏషియూడ్‌లో స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. కనీసం రజత పతకాన్ని ఖాయుం చేసుకున్న సర్దార్ సింగ్ బృందం గురువారం జరిగే ఫైనల్లో డిఫెండింగ్ చాంపియున్, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. సెమీస్‌లో పాకిస్థాన్ జట్టు మలేసియాపై సడెన్ డెత్‌లో గెలిచింది. ఇక వుహిళల హాకీలో నేడు జరిగే కాంస్య పతక పోరులో భారత జట్టు జపాన్‌తో పోటీపడనుంది.







 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top