బరిలో దిగిన అఫ్ఘానిస్థాన్


పెర్త్ : 418 పరగులు భారీ లక్ష్యంతో అఫ్ఘానిస్థాన్ బరిలో దిగింది. ఓపెనర్లు అహ్మది, ఉస్మాన్ ఘనీ బ్యాటింగ్కు వ్చారు.



ప్రపంచ కప్ గ్రూప్-ఎలో భాగంగా బుధవారం జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 6  వికెట్ల నష్టానికి 417 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (133 బంతుల్లో 19 ఫోర్లు, 5 సిక్సర్లతో 178) మెరుపు సెంచరీతో కదంతొక్కాడు.



 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top