102 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ


ముంబై: ముంబై: ఐపీఎల్-8లో భాగంగా మంగళవారం ఇక్కడ వాంఖడే స్టేడియంలో జరుగుతున్న 39వ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు 15.4 ఓవర్లలో 5  మూడు వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది.



ఐదో వికెట్ రూపంలో మాథ్యుస్ 12 పరుగులు చేసి పెవిలీయన్ చేరాడు. అంతకముందు ఓపెనర్లుగా దిగిన మయాంక్ అగర్వాల్ తొలి ఓవర్లో ఖాతా తెరవకుండానే వెనుతిరిగాడు. శ్రేయాస్ ఇయర్ 19, డుమినీ 28, కేదార్ జాదవ్ 16 పరుగులకే పెవీలియన్ బాట పట్టారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top