'కేంద్ర సహకారంతోనే ఢిల్లీ అభివృద్ధి సాధ్యం'
ఢిల్లీ:కేంద్ర సహకారంతోనే ఢిల్లీ అభివృద్ధి సాధ్యమని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. బీజేపీకి ఓటు వేస్తే ఢిల్లీ అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని తెలిపారు. శుక్రవారం బీజేపీకి ఓటు వేస్తేనే ఢిల్లీ అన్ని విధాల అభివృద్ధి చెందుతుందన్నారు. ఢిల్లీలో హంగ్ రావాలని కాంగ్రెస్ కోరుకుంటోందని ఆయన విమర్శించారు.