ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టుల మృతి


రాయ్పూర్: చత్తీస్గఢ్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు.



సుకుమా జిల్లా బీరబట్టి అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు రెండు మందు పాతర్లను స్వాధీనం చేసుకున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top